MI VS PBKS : క్వాలిఫయర్ రేసులో కీలక మ్యాచ్..

TELANGANA PATRIKA(MAY26) , MI VS PBKS ఐపీఎల్ 2025 సీజన్‌లో జైపూర్ వేదికగా ఇవాళ ముంబై ఇండియన్స్ (MI) మరియు పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జరిగే మ్యాచ్ ప్లేఆఫ్స్ క్వాలిఫయర్ స్పాట్ కోసం కీలకంగా మారింది. రెండు జట్లూ తమ టేబుల్ స్థానం మెరుగుపర్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.

పంజాబ్ గెలిస్తే నంబర్ 1 స్థానం

ప్రస్తుతం 17 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న పంజాబ్, ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంకు చేరనుంది. ఇప్పటికే చక్కటి ఫారంలో ఉన్న పంజాబ్ ఈ గేమ్‌లో కూడా మెరుగైన ప్రదర్శనకు సిద్ధమవుతోంది.

ముంబై గెలిస్తే షాకింగ్ మార్పులు

మరోవైపు 16 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్, ఈ మ్యాచ్ గెలిస్తే మెరుగైన రన్‌రేట్ ఆధారంగా గుజరాత్ టైటాన్స్ (GT)ను వెనక్కి నెట్టి టాప్ స్థానం సాధించే అవకాశం ఉంది.

MI VS PBKS ఓడిన జట్టు ఎలిమినేటర్ తప్పదు

ఈ మ్యాచ్‌లో ఓడే జట్టు నేరుగా ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సిందే. అంటే క్వాలిఫయర్-1కు చేరే అవకాశం కోల్పోతుంది. దీంతో ఈ గేమ్‌కు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.

Also Read : KKR VS SRH: ఘనవిజయంతో ముగింపు పలికిన హైదరాబాద్ (SRH)

One Comment on “MI VS PBKS : క్వాలిఫయర్ రేసులో కీలక మ్యాచ్..”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *