ఉష్ణోగ్రతలు 2025: కరీంనగర్‌లో ఉష్ణోగ్రతలు 44°C వరకు పెరిగే సూచనలు ప్రజలు జాగ్రత్తలు పాటించండి!

తెలంగాణ పత్రిక (APR 08): ఉష్ణోగ్రతలు 2025: కరీంనగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు పెరిగే అవకాశముంది. వడదెబ్బ ప్రమాదం నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాతావరణ శాఖ తాజా సమాచారం తెలుసుకోండి.

Join WhatsApp Group Join Now

భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రాబోయే రోజులలో 44°C వరకూ చేరవచ్చని హెచ్చరిక జారీచేసింది

రాబోయే వారం ఉష్ణోగ్రతలు (2025):

  • తేది గరిష్ఠ ఉష్ణోగ్రత కనిష్ఠ ఉష్ణోగ్రత
  • ఏప్రిల్ 8 38°C 24°C
  • ఏప్రిల్ 9 38°C 25°C
  • ఏప్రిల్ 10 39°C 25°C
  • ఏప్రిల్ 11 40°C 24°C
  • ఏప్రిల్ 12 41°C 25°C
  • ఏప్రిల్ 13 43°C 25°C
  • ఏప్రిల్ 14 44°C 24°C

ఉష్ణోగ్రతలు 2025

వడదెబ్బ (Heat Stroke) నివారణకు జాగ్రత్తలు:
1.ఎక్కువగా నీరు తాగండి.
2.ముక్కు, చెవులు, తల కవర్ చేసేలా టోపీ ధరించండి.
3.ఉదయం 11:00 AM నుండి మధ్యాహ్నం 3:00 PM వరకు బయటకు వెళ్లకండి.
4.మజ్జిగ, నిమ్మరసం వంటి శీతల పానీయాలు తీసుకోండి.
5.చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.

2025 వేసవి తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. కరీంనగర్ జిల్లాలో ఈసారి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, వచ్చే కొన్ని రోజుల్లో కరీంనగర్‌లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Read more: Read Today’s Latest E-paper News in Telugu

One Comment on “ఉష్ణోగ్రతలు 2025: కరీంనగర్‌లో ఉష్ణోగ్రతలు 44°C వరకు పెరిగే సూచనలు ప్రజలు జాగ్రత్తలు పాటించండి!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *