IPL 2025 Qualifier : PBKS vs RCB ఫైనల్ టికెట్ కోసం ఘాటు పోరు..

TELANGANA PATRIKA(MAY29) , IPL 2025 Qualifier, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో ప్లేఆఫ్స్ పోరు మరింత ఉత్కంఠకరంగా మారింది. నేడు చండీగఢ్ వేదికగా పంజాబ్ కింగ్స్ (PBKS) మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు ప్ర‌వేశిస్తుంది. ఓడిన జట్టు క్వాలిఫయర్-2లో మళ్లీ అవకాశాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Join WhatsApp Group Join Now

IPL 2025 Qualifier ఫస్ట్ టైమ్ ఐపీఎల్ కప్ దిశగా పంజాబ్ – బెంగుళూరు

పంజాబ్, బెంగళూరు రెండు జట్లు ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. ఇరు జట్లు సహజంగా ఉన్న టాలెంట్, అగ్రశ్రేణి ఆటగాళ్లు మరియు అధిక దూరం ప్రయాణించి వచ్చిన ఆటలు ఆధారంగా ఈ మ్యాచ్‌కు అత్యంత కీలకంగా మారింది.

ఒకవేళ వర్షం పడి మ్యాచ్ నిలిపితే ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేకపోవడం, అభిమానులను మరియు జట్లను ఆందోళనకు గురి చేస్తోంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే, పాయింట్ల పట్టికలో టాపులో ఉన్న PBKS నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది. అదే సమయంలో RCBకి ఇది తప్పనిసరిగా గెలవాల్సిన పోరాటం.

Read More: Read Today’s E-paper News in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *