TELANGANAPATRIKA (June 24): ద్విచక్ర వాహనం – కారు డీ. జగిత్యాల నుండి కరీంనగర్ కు వెళ్ళే ప్రధాన రహదారిలో నమిలకొండ నుండి వస్తున్న ద్విచక్ర వాహనం అదే రహదారిలో నుండి వెళ్తున్న మరో కారు గంగాధర దిగువ ప్రాంతం లో గల జాండీర్ షోరూం వద్ద రెండు ఢీకొన్నాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా హుటా హుటిన ఎస్సై వంశీకృష్ణ అక్కడికి చేరుకున్నారు . విచారణ చేపట్టామని ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది అని తెలిపారు.


Read More: Read Today’s E-paper News in Telugu