RTC Committee Telangana Govt: తెలంగాణలో RTC సమ్మెకు ముందు పెద్ద పరిణామం జరిగింది .Telangana State Road Transport Corporation (TGSRTC) ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

RTC Committee Telangana Govt కమిటీ ఏర్పాటు
Telangana ప్రభుత్వం సీనియర్ అధికారులతో హై లెవల్ కమిటీ ఏర్పాటు చేసింది, ఈ కమిటీ ఉద్యోగుల సమస్యలను పూర్తిగా పరిశీలిస్తుంది.
కమిటీలో ఎవరున్నారు?
ట్రాన్స్పోర్ట్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ (చైర్మన్), లేబర్ శాఖ అధికారి, ఫైనాన్స్ శాఖ అధికారి, RTC MD (కన్వీనర్)
రిపోర్ట్ ఎప్పుడు?
కమిటీకి 4 వారాల గడువు ఇచ్చారు, సమస్యలపై నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలి.
కీలక చర్చలు
ఈ రోజు సాయంత్రం 5 గంటలకు Dr BR Ambedkar Secretariatలో సమావేశం జరుగుతుంది, ఉద్యోగుల ప్రతినిధులు & ప్రభుత్వం పాల్గొంటారు.
సమ్మెపై ప్రభావం?
ఏప్రిల్ 22 నుంచి సమ్మె ప్రకటించారు,ఈ చర్చల ఫలితం ఆధారంగా సమ్మె కొనసాగుతుందా? లేక ఆగుతుందా? అన్నది నిర్ణయమవుతుంది.
RTC Committee Telangana Govt ఎందుకు సమస్యలు వచ్చాయి?
ఉద్యోగులు చాలా రోజులుగా జీతాలు, సేవా నిబంధనలపై సమస్యలు చెబుతున్నారు.ప్రభుత్వం స్పందించాలనే డిమాండ్ చేస్తున్నారు.
RTC సమ్మె ముందు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కీలకం ,చర్చల ఫలితంపై లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం ఉంటుంది.
Read More: Read Today’s E-paper News in Telugu
