
TELANGANA PATRIKA (MAY17) , IPL 2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టుకు వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. సీజన్ మళ్లీ ప్రారంభం కావడానికి ముందు, ఇప్పటికే నాలుగుగురు కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం ఆ జట్టుకు పెద్ద నష్టంగా మారింది.
IPL 2025 DC జట్టుకు దూరమైన ప్లేయర్లు:
- జేక్ ఫ్రేజర్ మెకుర్క్ (Jake Fraser-McGurk) – ఔట్ఫార్మ్ ఓపెనర్, గాయం కారణంగా టోర్నీ నుండి వైదొలిగాడు.
- మిచెల్ స్టార్క్ (Mitchell Starc) – ఆసీస్ బౌలర్, వ్యక్తిగత కారణాలతో అందుబాటులో లేడు.
- డొనోవాన్ ఫెరీరా (Donovan Ferreira) – ఆల్రౌండర్ ఫిట్నెస్ ఇష్యూస్ కారణంగా జట్టుకు దూరం.
- స్టబ్స్ (Tristan Stubbs) – లీగ్ దశ వరకే అందుబాటులో ఉన్నాడు, ప్లేఆఫ్స్కు దూరం కానున్నాడు.
రిప్లేస్మెంట్లు & క్లారిటీ:
మెకుర్క్ బదులు ముస్తాఫిజుర్ రెహమాన్ (Mustafizur Rahman) జట్టులోకి రానున్నట్లు DC ప్రకటించింది. డుప్లెసిస్ హాజరుకావడంపై ఇంకా స్పష్టత లేదు. అతని లభ్యతపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
DC జట్టుకు తలనొప్పిగా మారుతున్న పరిస్థితులు:
ఈ సీజన్లో మంచి రన్రేట్తో ముందున్నా, కీలక ఆటగాళ్ల లేకపోవడం, కాన్ఫిడెన్స్ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రధానంగా బ్యాటింగ్ డిపార్ట్మెంట్కి మరియు డెత్ ఓవర్స్లో బౌలింగ్కి ఈ ఆమాంతం దెబ్బ తగలనుంది.
Also Read : IPL Restart 2025: మళ్లీ మొదలు కానుండగా కొత్త టెన్షన్!
2 Comments on “IPL 2025: ఢిల్లీకి మరో షాక్ – నాలుగు స్టార్ ప్లేయర్లు జట్టుకు దూరంగా!”