
తెలంగాణ పత్రిక (APR.11), HCU భూమి వివాదంపై బీఆర్ఎస్ స్పందన

KTR Press Meet: బహుళ చర్చనీయాంశంగా మారిన HCU భూమి కుంభకోణంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) గారు ఒక కీలకమైన పత్రికాసమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఈ సమావేశం ఉదయం 11:00 గంటలకు, తెలంగాణ భవన్లో జరగనుంది.
హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం (HCU) పరిధిలో చోటుచేసుకుంటున్న భూముల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై సమగ్ర సమాచారం, బీఆర్ఎస్ పార్టీ వైఖరి, మరియు ప్రభుత్వంపై ఆరోపణలపై కేటీఆర్ గారు స్పష్టతనివ్వనున్నారు.
ఈ సందర్భంలో పత్రికాసమావేశాన్ని ప్రత్యక్షంగా ఫాలో అవాలని పార్టీ వర్గాలు కోరుతున్నాయి. మీడియా ప్రతినిధులు, ప్రజలు, రాజకీయ విశ్లేషకులు ఈ సమావేశంపై ఆసక్తిగా ఉన్నారు.
Read more: Read Today’s E-paper News in Telugu