
TELANGANA PATRIKA (MAY22) , పోలాండ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మ*రణం చెందిన మల్యాల మండలంకు చెందిన పొన్నం మనోజ్ గౌడ్ (29) భౌతికకాయం మంగళవారం స్వగ్రామానికి చేరింది.
పరామర్శించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
ఈ విషయం తెలియగానే వచ్చి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మృ*తదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మనోజ్ కుటుంబాన్ని పరామర్శింఛారు ఆయన, ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. మృ*తదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన అన్ని శాఖలతో సమన్వయం చేసి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.మనోజ్ మృ*తికి పలువురు ప్రజాప్రతినిధులు, స్థానికులు, యువత తీవ్ర దిగ్భ్రాంతి
Also Read : MLA CHOPPADANDI విదేశీ విద్యార్థినికి ఎమ్మెల్యే మద్దతు
