Telangana Hospital Gold Theft: తెలంగాణలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది ,Jagtial లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మృత మహిళకు చెందిన బంగారు చెవిపోగులు మాయం అయ్యాయి.

Telangana Hospital Gold Theft ఎక్కడ జరిగింది?
Jagtial Area Hospital లో ఈ ఘటన జరిగింది, ఈ ఆసుపత్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కు అనుబంధంగా ఉంది.
బాధితురాలు ఎవరు?
బాధితురాలు Nachupally గ్రామానికి చెందిన వృద్ధ మహిళఅనారోగ్యంతో ICUలో అడ్మిట్ చేశారు, గురువారం తెల్లవారుజామున ఆమె మృతి చెందింది.
ఎలా బయటపడింది?
కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లారు,అంత్యక్రియలు చేయబోతుండగా చెవిపోగులు కనిపించలేదు , వెంటనే తిరిగి ఆసుపత్రికి వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు.
పోలీసుల చర్య
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు, ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది .
ఎక్కడ దొంగతనం జరిగింది?
పోలీసులు పరిశీలిస్తున్న అంశాలు ICUలో జరిగిందా?లేదా మార్ట్యువరీలో జరిగిందా? ఇంకా స్పష్టత లేదు.
Telangana Hospital Gold Theft అనుమానాలు
ఈ కేసులో పోలీసులు ఆసుపత్రి సిబ్బందిని విచారించనున్నారు,కుటుంబ సభ్యుల కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు,నిజం బయటపడాల్సి ఉంది.
ఈ ఘటన ఆసుపత్రి భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది , పోలీసులు పూర్తి విచారణ చేసి దొంగను పట్టుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu
