తెలంగాణ పత్రిక (APR.12), Gambhiraopet | పాఠశాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థి లావన్ సాయిపై అదే పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు దేవరాజు తీవ్రంగా దాడి చేసినట్లు సమాచారం. చిన్న వయస్సున్న విద్యార్థిని ఏమాత్రం కనికరం లేకుండా కొట్టినట్లు తెలిసింది. దేవరాజు గారు కొత్తపెళ్లి గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.


” Gambhiraopet ” ఈ ఘటనపై తల్లిదండ్రులు స్పందిస్తూ, “ఇంత చిన్న పిల్లవాడిని ఎందుకు చితకబాదారు?” అని ప్రశ్నించారు. వెంటనే ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని ప్రిన్సిపల్ను డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై స్పందించిన ఎంఈఓ గంగారాం మాట్లాడుతూ, విద్యార్థిని కొట్టిన విషయం నిజమేనని స్పష్టం చేశారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Gambhiraopet దాడి ఘటన వివరాల పట్టిక (Incident Details Table)
ఘటన స్థలం | కొత్తపెళ్లి గ్రామం, తెలంగాణ |
విద్యార్థి వివరాలు | లావన్ సాయి, ఒక్కటో తరగతి |
దాడి చేసిన వ్యక్తి | దేవరాజు, ఉపాధ్యాయుడు |
ఘటన తేదీ | ఏప్రిల్ 2025 |
తల్లిదండ్రుల డిమాండ్ | ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని కోరారు |
అధికారుల స్పందన | ఎంఈఓ గంగారాం — విచారణకు నివేదిక సిద్ధం |
తీసుకునే చర్యలు | ఉన్నతాధికారులకు నివేదిక, తదుపరి చర్యలు పెండింగ్ |
విద్యార్థి స్థితి | చికిత్స పొందుతున్నాడు |
Read more: Read Today’s E-paper News in Telugu