తెలంగాణ పత్రిక (APR.17) , Vemulawada 2025: వేములవాడ లాడ్జీల్లో పోలీసులు బుధవారం తనిఖీలు నిర్వహించారు.


వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లాడ్జీల్లో అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడిన, చట్టవ్యతిరేక పనులకు పాల్పడిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
లాడ్జీలకు వచ్చే వారి గుర్తింపు కార్డులను తీసుకుని నమోదు చేయాలని సూచించారు.
Read More: Read Today’s E-paper News in Telugu
p