Telanganapatrika (August 1): Telangana Politics, సుదీర్ఘ కాలంగా తాత్సారం కొనసాగుతున్న పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో ఇప్పుడు కొంత స్పష్టత వచ్చిందని చెప్పవచ్చు. సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతో, ఈ వ్యవహారానికి టైమ్లైన్ వచ్చేసింది.

పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ, మూడు నెలల గడువును సుప్రీం కోర్టు విధించింది. ఇది చూస్తే, ఇప్పుడు మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోక తప్పదు.
Telangana Politics స్పీకర్ నిర్ణయం ఎలా ఉండొచ్చు.?
ఈ ముగింపు గడువు ముగిసిన వెంటనే స్పీకర్ తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలి. అప్పటి వరకు ఎమ్మెల్యేలు తమ పదవుల్లో కొనసాగొచ్చు కానీ, స్వచ్ఛందంగా పార్టీ మారడాన్ని సుప్రీం కోర్టు గంభీరంగా చూస్తోంది. ఇది 10వ షెడ్యూల్ ప్రకారం, పార్టీ మారిన వారు DisQualify అవ్వాల్సిన పరిస్థితి.
అనంతరం రాజకీయ ప్రభావం ఎలా ఉంటుంది?
- అనర్హత వేతనాలు, అధికారాలపై ప్రభావం చూపుతుంది
- ఉపఎన్నికలు రావొచ్చు
- పార్టీలు కొత్త అబ్యర్ధులను సిద్ధం చేయాల్సిన పరిస్థితి
Read More: Read Today’s E-paper News in Telugu

One Comment on “Telangana Politics : మరో మూడు నెలలు.. ఫిరాయించిన ఎమ్మెల్యేల భవితవ్యం ఏంటి..?”