Siricilla Latest News: గంభీరావుపేట మండలం లింగన్న పేట గ్రామానికి చెందిన మెండే సతీష్ యాదవ్ s/o దుర్గయ్య వయస్సు (33) సంవత్సరాలు భార్య భార్గవి, ఇద్దరు కుమారులు ( 4 ) ( 2 )….
గుర్తు తెలియని దుండగుల చేతిలో మృ*తి చెందిన మెండే సతీష్.
సతీష్ తలపై బీరు బాటిల్స్ తో కొట్టి చంపినట్లుగా తెలుస్తుంది., కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.
లింగన్నపేటలోని పలు సిసీ టీవీల పుటేజ్ లను పరిషిలిస్తున్న పోలీసులు.
గ్రామ శివారులోని 7వ నెంబర్ కాలువ దుంకుడు రాళ్ల వద్ద సంఘటన జరిగింది….
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!