తెలంగాణ పత్రిక (APR.16) , rajanna sircilla: లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ సెంటర్ లపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అన్నారు.

సిరిసిల్ల కలెక్టరేట్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, వైద్యాధికారులతో బుధవారం రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని స్కానింగ్ కేంద్రాల పనితీరును నిరంతరం పర్య వేక్షించాలని సూచించారు.
ఆడపిల్లల బ్రూణహ*త్యలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu