తెలంగాణ పత్రిక (APR.15), CMRF Cheques: మండలంలోని ధర్మోరా గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను మంగళవారం బిజెపి నాయకులు లబ్ధిదారులకు అందజేశారు.


ఈ సందర్బంగా మాజీ సర్పంచ్ శారదాభాస్కర్ మాట్లాడుతూ వివిధ అనారోగ్య కారణాలతో ఆసుపత్రుల్లో చికిత్స చేసుకొని ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోవటంతో గీజ భూమవ్వకు 24000 రూపాయలు, అదేవిదంగా మొండోళ్ళ చిన్న మోహన్ కు 24000 రూపాయలు మంజూరయ్యాయని ఇట్టి చెక్కులను ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆదేశానుసారం లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సునీల్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, మేకల సాయందర్, అనిల్ కుమార్, సాయ గౌడ్ తదితరులు ఉన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu