Yadadri Bhuvanagiri: HCU భూములను ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టల నిర్ణయని వెనక్కి తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా బి ఆర్ఎస్ పార్టీ జిల్లా యువ నాయకులు జడల యశిల్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ సి యు కి సంబంధించిన 400 ఎకరాల భూమిని ప్రభుత్వం అమ్మకానికి పెడితే సహించేది లేదన్నారు స్థలాన్ని కాపాడడం కోసం పోరాటం చేస్తున్న హెచ్సీయూ విద్యార్థులపై పోలీసుల లాఠి చార్జ్ హెయమైన చర్య అని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఎచ్ సి యు భూముల వేలాన్ని ఆపాలని అన్నారు.

