TELANGANAPATRIKA (June 24): CM Relief Fund Cheques. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో లబ్ధిదారులకు సంక్షేమ పథకాల కింద మంజూరైన చెక్కులను శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ పంపిణీ చేశారు.

CM Relief Fund Cheques లబ్ధిదారులకు రూ. 90 లక్షల పైగా సహాయం..
ఈ కార్యక్రమంలో:
67 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా రూ. 19.60 లక్షలు
71 మంది యువతులకు కళ్యాణ లక్ష్మీ పథకం కింద రూ. 71 లక్షల చెక్కులు
ఈ చెక్కులను రాయికల్ గుడేటి రెడ్డి సంఘం ప్రాంగణంలో పంపిణీ చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు
చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఈ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు:
ఎమ్మార్వో నాగార్జున , ఎంపిడిఒ చిరంజీవి , మాజీ మున్సిపల్ ఛైర్మన్ మోర హనుమండ్లు , మాజీ కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు , మహిళలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు , అంతేకాక, ఈ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఎమ్మెల్యే.
సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందించడమే లక్ష్యం
డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ, “ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. సీఎం సహాయనిధి, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలతో పేదవారికి భరోసా లభిస్తోంది” అన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu