Advertisement

New Ration Cards Telangana: అర్హులందరికీ రేషన్ కార్డులు మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన!

New Ration Cards Telangana: ప్రక్రియలో ప్రతి అర్హుడికీ రేషన్ కార్డు ఇవ్వనున్నట్లు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ఆయన తెలిపారు. హనుమకొండ కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయ‌న ఈ విషయాన్ని వెల్లడించారు.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

ఈ సమావేశంలో రాష్ట్ర సివిల్ సప్లై, ఇరిగేషన్ శాఖలపై మంత్రులు ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ, “ప్రతి పేదవాడి కడుపు నిండా అన్నం పెట్టే లక్ష్యంతో New Ration Cards Telangana జారీ ప్రక్రియను పారదర్శకంగా కొనసాగిస్తున్నాం” అని చెప్పారు.

Advertisement
New Ration Cards Telangana

రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక మార్పులకు శ్రీకారం చుట్టిందని ఆయన చెప్పారు. రేషన్ కార్డుల జారీ, ఇరిగేషన్ ప్రాజెక్టుల అభివృద్ధి, సివిల్ సప్లై శాఖ పనితీరుపై విస్తృతంగా చర్చ జరిగింది. అర్హులైనవారందరికీ త్వరితంగా కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పేదల సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రభుత్వం, ఆహార భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యమని మంత్రి వివరించారు.

Read: Stock Market Today April: స్టాక్ మార్కెట్ లు భారీ లాభాలతో ముగిశాయి బంగారం, వెండి ధరలు కూడా మారిన తీరు!

Advertisement
Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →

Comments are closed.